వైసీపీ ఎమ్మెల్యేలను జనం మడతపెడుతారు: CBN

130541చూసినవారు
వైసీపీ ఎమ్మెల్యేలను జనం మడతపెడుతారు: CBN
సీఎం జగన్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. సిద్ధం అని సభలు పెట్టి జగన్ అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. '2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్సే జగన్ కు చివరిది. ఫ్యాన్ రెక్కలు విరిచెయ్యడానికి ప్రజలు కసితో సిద్ధంగా ఉన్నారు. ఓటమి భయంతో బదిలీలు అంటూ 77 మందిని జగన్ మడతపెట్టారు. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలను జనం మడతపెడతారు.' అని చురకలు అంటించారు.

సంబంధిత పోస్ట్