సీఎం
జగన్ పై
టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. సిద్ధం అని సభలు పెట్టి
జగన్ అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. '2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్సే
జగన్ కు చివరిది. ఫ్యాన్ రెక్కలు విరిచెయ్యడానికి ప్రజలు కసితో సిద్ధంగా ఉన్నారు. ఓటమి భయంతో బదిలీలు అంటూ 77 మందిని
జగన్ మడతపెట్టారు. మిగిలిన
వైసీపీ ఎమ్మెల్యేలను జనం మడతపెడతారు.' అని చురకలు అంటించారు.