ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు ధ్వంసం చేశాం: ప్రణీత్ రావు

55చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు ధ్వంసం చేశాం: ప్రణీత్ రావు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలైన అనంతరం ఫోన్ ట్యాపింగ్ ఆధారాలను, డాక్యుమెంట్లను ధ్వంసం చేయాలని ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశించినట్లు నిందితుడు ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో తెలిపారు. అతడే సీసీ కెమెరాలను ఆఫ్ చేయించారన్నారు. బీఆర్ఎస్ ఓడిపోవడంతో డిసెంబర్ 4న రా.7.30 నుంచి 8.15 గంటల వరకు హార్డ్ డిస్కులను కట్టర్లతో కట్ చేశామని, తన ఫోన్, ల్యాప్టాప్ ఫార్మాట్ చేశానని, పెన్ డ్రైవ్ లను పారేశానని తెలిపారు.

సంబంధిత పోస్ట్