చివరి విడత పోలింగ్‌కు పశ్చిమ బెంగాల్ సిద్ధం

71చూసినవారు
చివరి విడత పోలింగ్‌కు పశ్చిమ బెంగాల్ సిద్ధం
లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన రాష్ట్రం పశ్చిమబెంగాల్. అక్కడి ఎన్నికలు బీజేపీ, తృణమూల్ మధ్య తీవ్ర వివాదాల నేపథ్యంలో హోరాహోరీగా సాగుతున్నాయి. మొత్తం 42 నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా 33 చోట్ల పోలింగ్ పూర్తయింది. మిగిలిన 9 స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. మొత్తం 124 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్