నేటితో ముగియనున్న ప్రధాని మోదీ 45 గంటల ధ్యానం (వీడియో)

77చూసినవారు
కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగిస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచి కొనసాగుతున్న ఆయన 45 గంటల దీక్ష ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. దీక్ష ముగిసిన అనంతరం ఆయన ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఆయన నిష్ఠగా ధ్యానం చేస్తున్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్