26న కార్గిల్ కు ప్రధాని మోదీ

59చూసినవారు
26న కార్గిల్ కు ప్రధాని మోదీ
ఈ ఏడాది కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. జూలై 26న లధాక్ లో జరిగే ఈ ఉత్సవాలలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. కార్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకుని నిర్వహించే వేడుకల్లో ఆయన పాల్గొంటారని లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు. జూలై 26 ఉదయం ద్రాస్ బ్రిగేడ్ హెలిప్యాడ్ లో ప్రధాని దిగుతారని, ఆయనకు ఆర్మీ అధికారులు స్వాగతం పలుకుతారని మేజర్ జనరల్ మాలిక్ వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్