కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి

2918చూసినవారు
కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ ఖమ్మం వేదికగా జరుగుతున్న భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పొంగులేటికి కండువా కప్పి ఆహ్వానించారు.ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి, పిడమర్తి రవి తదితరులు కాంగ్రెస్‌లో చేరారు.

సంబంధిత పోస్ట్