రహస్యంగా ప్రణీత్‌ రావు విచారణ

54చూసినవారు
రహస్యంగా ప్రణీత్‌ రావు విచారణ
ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశంలో ప్రణీత్‌రావును పోలీసులు విచారిస్తున్నారు. ఎస్ఐబీలోని హర్డ్‌ డిస్క్‌లు ధ్వంసం, రికార్డుల మాయం వ్యవహారంలో అతడిపై పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే మాజీ ఐపీఎస్‌ ప్రభాకరరావు పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. అలాగే ప్రణీత్‌రావుకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్, కాల్ డీటెయిల్స్, డేటా రీట్రీవ్ చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్