భక్తుల మరణంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి

56చూసినవారు
భక్తుల మరణంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
యూపీలోని హత్రాస్ లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనలో ఇప్పటికే 100 మందికి పైగా మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్