కాలేజీ విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అత్యాచారం

64చూసినవారు
కాలేజీ విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అత్యాచారం
యూపీలోని కుషినగర్‌లో తాజాగా దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ప్రిన్సిపాల్  పరీక్షల్లో మంచి మార్కులు వేస్తానని చెప్పి 12వ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేస్తూ.. ఆమెపై కాలేజీలో అత్యాచారం చేశాడు. ఈ ఘటనను ఓ విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోలీసులు నిందితుడైన ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్