మంత్రివర్గంలోకి పోచారం?

56చూసినవారు
మంత్రివర్గంలోకి పోచారం?
రాష్ట్ర మంత్రివర్గంలోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డిని తీసుకొనేందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించినట్లు తెలిసింది. పోచారానికి ఉన్న అపార అనుభవం, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఆయనకున్న పట్టును దృష్టిలో పెట్టుకొని మంత్రి పదవి ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. శ్రీనివాస్‌రెడ్డిని పార్టీ పెద్దలకు రేవంత్ పరిచయం చేశారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా, స్పీకర్‌గా ఆయన అనుభవాన్ని వారికి వివరించారు.

సంబంధిత పోస్ట్