ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

81చూసినవారు
ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
1975లో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన 'ఎమర్జెన్సీ ఒక మచ్చ' అని మోదీ పేర్కొన్నారు. ‘ఎమర్జెన్సీని ఎదిరించిన మహనీయులకి నివాళులర్పించే రోజు ఇది. ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను కాంగ్రెస్‌ ఎలా అణగదొక్కిందో, దేశ రాజ్యాంగాన్ని ఎలా తుంగలో తొక్కారో నాటి చీకటి రోజులే మనకు గుర్తుచేస్తాయి. అధికారాన్ని కాపాడుకోవడం కోసం ప్రజాస్వామ్య విధానాలను విస్మరించి దేశం మొత్తాన్ని జైల్లో పెట్టారని' మోదీ నాటి పరిస్థితులను గుర్తుచేశారు.

సంబంధిత పోస్ట్