పుదుచ్చేరి బీజేపీ సీటుకు రూ. 50కోట్లు

60చూసినవారు
పుదుచ్చేరి బీజేపీ సీటుకు రూ. 50కోట్లు
పుదుచ్చేరి లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఎంపిక కోసం ఆ పార్టీ రాష్ట్ర శాఖ రూ.50 కోట్ల వరకు బేరసారాలు సాగిస్తోందని స్వతంత్ర శాసనసభ్యుడు శివశంకరన్‌ ఆరోపించారు. పుదుచ్చేరిలో ఎన్డీయే తరపున బీజేపీ పోటీ చేయనుంది. బీజేపీ అభ్యర్థిని ఖరారు చేసేందుకు బీజేపీ ఇన్‌చార్జి నిర్మల్‌కుమార్, ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. అయితే స్థానిక నాయకులు రాజశేఖరన్‌ను వ్యతిరేకిస్తున్నప్పటికీ నిర్మల్‌కుమార్ టిక్కెట్‌ను అమ్ముకుంటున్నారని శివశంకరన్‌ ఆరోపించారు.

సంబంధిత పోస్ట్