చట్నీ విషయంలో గొడవ.. భార్య ఆత్మహత్య

552చూసినవారు
చట్నీ విషయంలో గొడవ.. భార్య ఆత్మహత్య
హైదరాబాద్ బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. చట్నీ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం రాత్రి భోజనం చేసే సమయంలో భార్య చట్నీ ఎక్కువ వేసిందని భర్త అలిగాడు. సోమవారం ఆఫీసుకు వెళ్లిన భర్తకు భార్య వీడియో కాల్స్ చేసినా స్పందించకపోవడంతో భార్య మనస్తాపం చెందింది. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు ఆమె విగత జీవిలా కనిపించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్