సీఎం రేవంత్‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు

578చూసినవారు
సీఎం రేవంత్‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు
సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘించారంటూ బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఇవాళ కొడంగల్‌లో ఓటు వేసిన అనంతరం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు రేవంత్ పై ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రెస్ మీట్‌లో రేవంత్ రెడ్డి మోడీ, బీజేపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్