రైలు ప్రమాద ఘటనపై రాహుల్‌ ఫైర్‌ (VIDEO)

72చూసినవారు
మైసూరు-దర్బాంగ రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ‘బాలాసోర్‌లో గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలును ఢీకొన్న ఘటనకు ఇది ప్రతిరూపం. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా.. ఎన్ని ప్రాణాలు పోతున్నా పాఠాలు నేర్వలేదు. జవాబుదారీతనం పై స్థాయి నుంచే ఉండాలి’ అని రాహుల్ ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్