ప్రధాని మోదీకి రాహుల్ లేఖ.. ఎంటంటే!

74చూసినవారు
ప్రధాని మోదీకి రాహుల్ లేఖ.. ఎంటంటే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. నీట్ యూజీ అంశంపై జూలై 3వ తేదీ ప్రత్యేక చర్చ నిర్వహించాలని కోరారు. ‘నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది అభ్యర్థుల ప్రయోజనం కోసం ప్రత్యేక చర్చ పెట్టాలి. ఆ చర్చలో పాల్గొనడం సభ్యుల కర్తవ్యం. చర్చకు ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తే బాగుంటుంది అని’ లేఖలో రాహుల్ గాంధీ కోరారు.

సంబంధిత పోస్ట్