షంసీని టార్గెట్ చేస్తే చాలు: ఉతప్ప

85చూసినవారు
షంసీని టార్గెట్ చేస్తే చాలు: ఉతప్ప
భారత బ్యాటర్లు దక్షిణాఫ్రికా స్పిన్నర్ తంబ్రిజ్ షంసీని టార్గెట్ చేయాలని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సూచించాడు. అతడి బౌలింగ్‌లోనే భారత బ్యాటర్లు టార్గెట్‌ చేసి ఎక్కువ పరుగులు రాబట్టేందుకు వీలుందని అభిప్రాయపడ్డాడు. ‘అతడు వికెట్లు తీసినా.. కనీసం 45+ పరుగులు సాధించే అవకాశం ఉంది. ఇప్పుడున్న భారత బ్యాటింగ్‌ లైనప్‌ను చూసి ఈ మాట చెబుతున్నా. మనకు అతడు ఉండటం బిగ్ డీల్‌ అవుతుంది’ అని ఉతప్ప తెలిపాడు.

సంబంధిత పోస్ట్