సర్పంచ్ నుంచి సీఎం స్థాయికి ఎదిగారు

77చూసినవారు
సర్పంచ్ నుంచి సీఎం స్థాయికి ఎదిగారు
రెండున్నర దశాబ్దాల తర్వాత ఒడిశాలో సీఎంగా నవీన్ పట్నాయక్ కాకుండా మోహన్ మారే బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన 1997-2000 వరకు సర్పంచ్ గా పని చేశారు. తొలిసారి 2000 సంవత్సరంలో అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009, 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. బలమైన గిరిజన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది.

సంబంధిత పోస్ట్