రాకేశ్ రెడ్డి.. ధైర్యంగా ఉండండి: కేటీఆర్‌

85చూసినవారు
రాకేశ్ రెడ్డి.. ధైర్యంగా ఉండండి: కేటీఆర్‌
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేసిన ఏనుగుల రాకేష్ రెడ్డి ఎన్నికల్లో తన కోసం పని చేసిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఈ ఎన్నికల్లో మీరు గట్టిపోటీ ఇచ్చారని, కానీ ఫలితాలు ఎల్లప్పుడూ ఆశించిన విధంగా ఉండవని అన్నారు. అలాగే మీరు దృఢంగా ఉండండి. కష్టపడి పనిచేయడం కొనసాగిద్దాం అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్