రామోజీరావు మృతి తీవ్రమైన దిగ్భ్రాంతికి లోను చేసింది: హరీష్

74చూసినవారు
రామోజీరావు మృతి తీవ్రమైన దిగ్భ్రాంతికి లోను చేసింది: హరీష్
రామోజీరావు మృతి తీవ్రమైన దిగ్భ్రాంతికి లోను చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వారి మృతి యావత్తు తెలుగు ప్రజలకు.. దేశానికి కూడా తీరని లోటు అని అన్నారు. 'తన జీవితంలో గొప్ప సామజిక బాధ్యతను నిర్వర్తించారు.అక్షరానికి కూడా సామజిక బాధ్యత ఉందని.. సమాజానికి చాటి చెప్పాడు. పేద ప్రజల గొంతుకగా తన పత్రికను నిలుపుతూ ఎంతోమంది పేదల పక్షాల నిలబడ్డటువంటి మహనీయుడు రామోజీ రావు. పత్రికారంగంలో, మీడియాలో తనకంటూ ఈ రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించున్న వ్యక్తి రామోజీ రావు' అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్