పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

78చూసినవారు
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని చన్వెల్లి ప్రాథమిక పాఠశాలలో 1991 ఏడాది చదువుకున్న పూర్వ విద్యార్థులు శుక్రవారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు. 33ఏళ్ల తరువాత పాత మిత్రులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు. ఈ కార్యక్రమం లో పూర్వ విద్యార్థులు, పూర్వ గురువులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్