కాంగ్రెస్ లో భారీ చేరికలు

62చూసినవారు
కాంగ్రెస్ లో భారీ చేరికలు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో గల పలు మండలాల నుండి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు సోమవారం చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ ఫామైన భీమ్ భారత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. చేరిన వారికి భీమ్ భారత్ కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్