పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండల పరిధిలోగల పలు గ్రామాలలో సోమవారం స్థానిక
కాంగ్రెస్ పార్టీ నేతలు చేవెళ్ల
కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా ఇంటింటి ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ తమ ఓటు వేసి
కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు.