చేవెళ్లే కాంగ్రెస్ లో భారీ వలసలు

81చూసినవారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో గల వివిధ మండలాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు , కార్యకర్తలు సుమారుగా 150 మందికి పైగా తదితరులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేనా భీమ్ భరత్ ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. చేరిన వారికి వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్రెడ్డి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్