చేవెళ్ల ఎంపీ గెలుపుని సీఎంకు బహుమతిగా పంపుదాం: భీమ్ భరత్

1899చూసినవారు
చేవెళ్ల నియోజకవర్గ0లో సోమవారం నిర్వహించిన చేవెళ్ల కాంగ్రెస్ శ్రేణుల విస్తృతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పామేనా భీమ్ భరత్ మాట్లాడుతూ. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ విజయంకోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలని వివరించారు. ఓటర్లను చైతన్య పరచాల్సిన బాధ్యత ఏజెంట్లు తీసుకోవాలన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిని గెలిపించాని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్