సీఎంతో చేవెళ్ల కాంగ్రెస్ నేతల భేటీ

73చూసినవారు
సీఎంతో చేవెళ్ల కాంగ్రెస్ నేతల భేటీ
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధిలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తో భేటీ అయినట్లు తెలిపారు. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేనా భీమ్ భారత్ ఆధ్వర్యంలో టిపిసిసి సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీటీసీ రాములు మర్యాదపూర్వకంగా కలిసి పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్