కాంగ్రెస్ నేతల పార్లమెంటు ఎన్నికల ప్రచారం

57చూసినవారు
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి సతీమణి సీత రంజిత్ రెడ్డి హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్