ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు బ్రేడ్లు, పండ్లు పంపిణి

52చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు బ్రేడ్లు, పండ్లు పంపిణి
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ జన్మదినం సందర్బంగా మంగళవారం పట్టణలోని వినాయక గంజ్ గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు అయన అనుచరులు గన్నోజు శ్రీనివాస్ చారీ తెలిపారు. అనంతరం ప్రభుత్వం దవాఖానలోని రోగులకు కౌన్సిలర్లు రేటికల్ నందీశ్వర్, ఆలోనిపల్లి శ్రీనివాస్ గౌడ్, ప్రతాప్ రెడ్డి (చింటూ), బాలు, వంశీ ఆదిత్య, కలిసి పండ్లు, బ్రేడ్లు పంపిణి చేశారు.

సంబంధిత పోస్ట్