ఇబ్రహింపట్నంలో జోరుగా వాన

1553చూసినవారు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోగల పలు గ్రామాలలో బుధవారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ఈ అకాల భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనట్లు విద్యుత్ కు అంతరాయం ఏర్పడినట్లు పేర్కొన్నారు. సంబంధిత ఉన్నత అధికారులు వెంటనే చర్య తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్