ఆదిభట్ల మున్సిపల్ నూతన చైర్మెన్ గా మర్రి నిరంజన్ రెడ్డి

558చూసినవారు
రంగారెడ్ది జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపల్ నూతన చైర్మెన్ గ మర్రి నిరంజన్ రెడ్డి (కాంగ్రెస్), వైస్ చైర్మన్ గ కామండ్ల యాదగిరి (కాంగ్రెస్) శనివారం ఎన్నికయ్యారు. 7 మంది కాంగ్రెస్, 6 మంది బిఆర్ఎస్ కలిపి మొత్తం 13 మంది నిరంజన్ రెడ్డికి మద్దతు తెలపడంతో చైర్మన్ గా ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్