రాజేంద్రనగర్ లో దారుణం..!!

4918చూసినవారు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం దారుణం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. లక్మిగూడ రాజీవ్ గృహకల్పలో మహ్మద్ అర్ఫాజ్ హత్యకు గురైనట్లు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక పోలీస్ సిబ్బంది వారు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మాస్టర్ నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్