ఎల్బీనగర్ లో దారుణం

13703చూసినవారు
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో ఉన్న శ్రీ ఆద్య ఆసుపత్రి బిల్డింగ్ పై నుండి దూకి గుమ్మడి రితీష్ రెడ్డి అనే యువకుడు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్కడో యాక్సిడెంట్ చేయగ వ్యక్తి మృతి చెందటంతో భయపడి టెన్షన్ లో ఆస్పత్రి ముందు కార్ పార్క్ చేసి బిల్లింగ్ పైకి ఎక్కి దూకినట్లు సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న ఎల్బీనగర్ పోలీసులు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్