వృదురాలి మెడలో చైన్ స్నాచింగ్

79చూసినవారు
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం సాయంత్రం 7 గంటలకి హయత్ నగర్ నుండి లక్ష్మి రెడ్డి పాలెంకు వచ్చి వృదురాలు రోడ్డు దాటుతుండగా వెంబడించి కర్రతో కొట్టి వృద్ధురాలి మెడలోంచి 3 తులాల బంగారు గొలుసును యువతి, యువకుడు లాక్కెళ్ళారు. స్థానికులు గమనించి వెంబడించగా ఇద్దరు స్నాచర్లు పారిపోయారు. బాధితురాలికి గాయాలుకాగా ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్