గుర్తు తెలియని వ్యక్తి మృతి

3660చూసినవారు
గుర్తు తెలియని వ్యక్తి మృతి
గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎల్బీనగర్ శాతవాహన నగర్ కాలనీలోని ధరణి గ్రాండ్ హోటల్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి కింద పడి చనిపోయి ఉన్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఎల్బీనగర్ పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్