ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ యువకులను మోసం చేసిన కృష్ణ

78చూసినవారు
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ యువకులను మోసం చేసిన కృష్ణ
చండీఘర్, పంజాబ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఎల్బీనగర్ లో ఉండే కృష్ణ అనే వ్యక్తి మోసం చేసాడంటూ యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్క వ్యక్తి నుండి లక్ష ఇరవై వేల నగదును కృష్ణకి ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసామని వాపోయారు. చండీఘర్ తీసుకువెళ్లి ఒక రూమ్ లో బంధించి పంజాబ్ లో ఒక వ్యక్తిని పిలిపించి తల్వార్ తో బెదిరించి ఇక్కడి విషయాలు బయటికి చెప్తే చంపేస్తామని భయభ్రాంతులకు గురి చేశారని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్