ఇటీవల ముగిసిన ఆస్తి పన్ను వసూళ్లలో ఎల్బీనగర్ సర్కిల్-3 అధికారులు, సిబ్బంది పనితీరును గ్రేటర్ కమిష నర్ రోనాల్డ్ రోస్ ప్రశంసించారు. ఎల్బీనగర్ సర్కిల్-3 పరిధిలోని అధికారులు సిబ్బంది పనితీరుపై కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారని డీసీ తిప్పర్తి యాదయ్య తెలిపారు. ఆస్తి పన్ను వసూళ్లలో లక్ష్యానికి మించి వసూళ్లు చేయడం పై కమిషనర్ సిబ్బందిని అభినందించారన్నారు.