కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే పథకాలు: కార్పొరేటర్

67చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే పింఛన్లు, 2500 రూపాయల వస్తాయని మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట, చైతన్యపురి, గడ్డి అన్నారం డివిజన కార్యకర్తల సమావేశంలో లింగోజిగూడ కార్పొరేటర్, జిహెచ్ఎంసి ఫోర్ లీడర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి ఈమెరకు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్