హస్తం గూటికి బీఆర్ఎస్ నేతలు

539చూసినవారు
వచ్చే గ్రామపంచాయతీ ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీయే కైవసం చేసుకునేలా కష్టపడాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ చార్జి కిచ్చెన్న లక్ష్మారెడ్డి సూచించారు. బుధవారం మహేశ్వరం మండల అధ్యక్షులు కాకి ఈశ్వర్, మాజీ ఎంపీపీ రఘుమారెడ్డి ఆధ్వర్యంలో కేఎల్ఆర్ తుక్కుగూడ నివాసంలో కాంగ్రెస్ లో చేరారు. బీజేపీకి దిక్కు లేదు, బీఆర్ఎస్ కు అధికారం లేదు కాబట్టి ముఖ్య నాయకులు హస్తం పార్టీకి రావాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్