ఈద్ మిలాప్ లో పాల్గొన్న ఎంపీ రంజిత్ రెడ్డి

80చూసినవారు
ఈద్ మిలాప్ లో పాల్గొన్న ఎంపీ రంజిత్ రెడ్డి
మహేశ్వరం నియోజకవర్గంలోని జల్ పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రంజాన్ ఈద్ ముబారక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లింలకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని పలు బస్తీల యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్