ఎమ్మెల్యేను కలిసిన పిఆర్టియు కార్యదర్శి

77చూసినవారు
ఎమ్మెల్యేను కలిసిన పిఆర్టియు కార్యదర్శి
పిఆర్టియు రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గండీడ్ మండలం రంగారెడ్డి పల్లి గ్రామ వాస్తవ్యులు కృష్ణారెడ్డి శనివారం హైదరాబాద్ లో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డిని ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్