రైలు కింద పడి వ్యక్తి మృతి

63చూసినవారు
రైలు కింద పడి వ్యక్తి మృతి
మేడ్చల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెంబర్ 2 లో కామారెడ్డి వెళ్తున్న రైలు ఎక్కబోయి రైలు కిందపడి దేవేందర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్