వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

51చూసినవారు
వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
నిరుపేదలను దృష్టిలో ఉంచుకొని ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం తాండూరు పట్టణంలో జమైత్ ఉమ్లా, ముజ్దాబా హెల్పింగ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ తాటికొండ స్వప్న, పలువురు నాయకులు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్