రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తుల డిమాండ్

76చూసినవారు
రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తుల డిమాండ్
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని లింగన్ పల్లి వెళ్లే రోడ్డు మార్గం వర్షాల కారణంగా గుంతల మయంగా మారి పోయింది. అత్యవసర సమయంలో గానీ, స్కూలుకు వెళ్లే విద్యార్థులకు గానీ పూర్తిగా ఇబ్బందిగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు. కావున ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్