ఆలయాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తాం

61చూసినవారు
ఆలయాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తాం
కుల్కచర్ల మండల కేంద్రంలో శివాలయం నిర్మాణానికి 1, 20, 000 /- రూపాయల చెక్కుని బోల్సని భారతమ్మభీంరెడ్డి దంపతులు అదివారం ఆలయం కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చెలిమిళ్ల ఆనందం, ఉడికే మంతయ్య, మడపతి అధ్యక్షులు కాశీనాధం, ఉడికే ప్రకాష్, ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్, సభ్యులు, పూజారి మణి, వినోద్ కుమార్, ఈశ్వరయ్య, పంతుల శివ,పెద్దలు భోగం శ్రీశైలం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్