ఇఫ్తార్ విందులో చోరీకి యత్నం

1083చూసినవారు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శివరాం పల్లి ఎస్ఎంసి కన్వెన్షన్ లో ఆదివారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. విఐపి సెక్షన్లో ఇఫ్తార్ పార్టీ డైనింగ్ హాల్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి చోరీ చేయబడ్డాడు. అతన్ని వెంటనే అక్కడే ఉన్న కార్యకర్తలు, నాయకులు పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్