నేడు బిజెపి నేతల బైక్ ర్యాలీ..!!

84చూసినవారు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని బండ్లగూడ జాగిర్, గండిపేట్, నార్సింగి, మణికొండ, ప్రాంతాలలో సోమవారం బిజెపి నేతలు బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ పై తనదైన శైలిలో విచ్చుకుపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్