ఆ ఇద్దరూ నమ్మించి మోసం చేశారు: కేటీఆర్

564చూసినవారు
పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఇద్దరూ కలిసి నమ్మించి మోసం చేశారు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం హైదరాబాద్ నగరంలో నిర్వహించిన టిఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడుతూ. సంచల వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తమ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలన్న నేపథ్యంలో టిఆర్ఎస్ నేతలపై పెట్టిన దృష్టి ప్రజాపాలనలో లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్