కలెక్టర్ శశాంక కీలక ఆదేశాలు

64చూసినవారు
రంగా రెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట్, రాజేంద్రనగర్ కు అనుకొని వున్న మూసి పరివాహక ప్రాంతాలలో 339 నిర్మాణాలను గుర్తించి మార్కింగ్ వేయడం జరిగిందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. శనివారం రాజేంద్రనగర్ తాసిల్దార్ కార్యాలయంలో కలెక్టర్ శశాంక మీడియాతో మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్