నకిలీ విదేశీ మద్యం సరఫరా అరెస్ట్

5554చూసినవారు
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా వివేశి మద్యాన్ని శనివారం రాజేంద్రనగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబాయ్ నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా పోలీస్ అకాడమీ చౌరస్తా వద్ద తనిఖీల్లో భాగంగా నకిలీ మద్యం 55 బాటిల్స్ ను పట్టుకున్నారు. మహబూబ్ ట్రావెల్స్ బస్సులో తరలిస్తుండగా 55 నకిలీ మద్యంని పట్టుకొని బస్సు డ్రైవర్ హజ్రత్ ఆలీని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్