రంగారెడ్డి జిల్లా ప్రజలకి దసరా శుభాకాంక్షలు ఏర్వ సత్యనారాయణ

64చూసినవారు
రంగారెడ్డి జిల్లా ప్రజలకి దసరా శుభాకాంక్షలు ఏర్వ సత్యనారాయణ
దసరా పండుగ సందర్భంగా రంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి ఏర్వ సత్యనారాయణ రంగారెడ్డి ప్రజలకు శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేశారు. మనిషి తనలోని చెడు మీనిత్యపోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలనే జీవన తాత్వికతను విజయ దశమి మనకు తెలియజేస్తుందన్నారు. పాలపిట్టను దర్శించి, షమీ వృక్షానికి పూజ చేసి, జమ్మి ఆకును బంగారంలా భావించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్